తెలంగాణలో ‘మిషన్ 10వ తరగతి’: 2.2 కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి.. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రత్యేక స్కాలర్షిప్ పథకం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘మిషన్ 10వ తరగతి’ పేరుతో ప్రత్యేక స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 2.2 కోట్ల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రకటించింది. విద్యార్థుల చదువును ప్రోత్సహించి, డ్రాప్అవుట్ శాతం…
