రైతు భరోసా పథకానికి కొత్త నిబంధనలు: “అర్హులూ వారికి మాత్రమే” ?
రైతు భరోసా పథకం అమలులో ఉన్న లోపాలు, అర్హతల విషయంలో తలెత్తుతున్న సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను సవరించింది. ఈ కొత్త నిబంధనల ద్వారా భూమి యాజమాన్యం, సాగుదారుల గుర్తింపు, డేటా ధృవీకరణ వంటి అంశాలకు స్పష్టత తీసుకురావాలని నిర్ణయించింది. ముఖ్యంగా అర్హులైన రైతులకే ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ…
